Publication

Byline

ఆంధ్రప్రదేశ్‌‌లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో పెరిగిన డివిజన్ల సంఖ్య.. ఎక్కడ ఎన్ని?

భారతదేశం, ఏప్రిల్ 2 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్యను పెంచుతూ ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ ఒక జీవో జారీ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్... और पढ़ें


ఏపీలో ఈసారి తీవ్రమైన వడగాలులు.. పంటలపై ఆందోళనలు వ్యక్తం చేసిన ఐఎండీ

భారతదేశం, ఏప్రిల్ 2 -- వాతావరణ సూచన ప్రకారం, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దగ్గరగా లేదా సాధారణం కంట... और पढ़ें


కరెంట్ షాక్‌తో మరణిస్తే ఇచ్చే పరిహారం పెంపు.. గతంలో రూ.5 లక్షలు.. ఇప్పుడు ఎంత?

భారతదేశం, ఏప్రిల్ 2 -- విద్యుత్ షాక్ కారణంగా సంభవించే మరణాలకు ఇచ్చే పరిహారాన్ని విద్యుత్ నియంత్రణ కమిషన్(ఈఆర్‌సీ) రూ. 5 లక్షల నుండి రూ. 8 లక్షలకు పెంచింది. సవరించిన ఈ పరిహారం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి ... और पढ़ें


విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐఐటీ, నీట్‌పై ప్రత్యేక కోచింగ్!

భారతదేశం, ఏప్రిల్ 1 -- ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు సాధించేందుకు వీలుగా ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నా... और पढ़ें


Ration Card : ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే తెలంగాణలో రేషన్ కార్డు క్యాన్సిల్ అవుతుందా?

భారతదేశం, ఏప్రిల్ 1 -- 'మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశారా? అయితే మీ రేషన్ కార్డును కోల్పోయే ప్రమాదం ఉంది..' ఇప్పుడు తెలంగాణలోని చాలా గ్రామాల్లో ఇదే ప్రచారం జరుగుతోంది. లోకల్ వాట్సాప్ గ్రూపుల్ల... और पढ़ें


మార్కాపురం బస్సు దుర్ఘటన.. పదేపదే బ్రేక్‌డౌన్‌లు.. డ్రైవర్, యజమాని అరెస్ట్!

భారతదేశం, ఏప్రిల్ 1 -- నిర్లక్ష్యం కారణంగా బస్సు ప్రమాదంలో ఇటీవల 14 మంది ప్రాణాలు కోల్పోగా 29 మంది గాయపడ్డారు. ఘోర ప్రమాదానికి సంబంధించి మార్కాపురం జిల్లా పోలీసులు ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్, య... और पढ़ें


అమరావతిని ఇక ఎవరూ టచ్ చేయలేరు.. ఏపీకి ఏకైక రాజధాని : సీఎం చంద్రబాబు

భారతదేశం, ఏప్రిల్ 1 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక అమరావతే ఏకైక రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎవరూ అంగుళం కూడా రాజధానిని కదల్చలేరని ఆయన అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిం... और पढ़ें


ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది?

భారతదేశం, ఏప్రిల్ 1 -- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా నెలకొన్న అంతరాయాల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈ విషయంపై కేంద్రం స్పందించింది. వంటగ్యాస్ ... और पढ़ें


అమరావతి చట్టబద్ధత బిల్లుకు కిషన్ రెడ్డి సపోర్ట్.. తెలంగాణపై సెన్సెషనల్ కామెంట్స్

భారతదేశం, ఏప్రిల్ 1 -- అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్ల... और पढ़ें


తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవుల ప్రకటన.. సమ్మర్ హాలిడేస్ ఎన్ని రోజులు?

భారతదేశం, ఏప్రిల్ 1 -- తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అధికారికంగా వేసవి సెలవులను ప్రకటించింది. దీంతో విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి 2026 జూన్ 11 వరకు 48 రోజుల సమ్మర్ హాలిడేస్ లభించనున్న... और पढ़ें